38.2 C
Hyderabad
May 3, 2024 21: 00 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో భక్తుల రద్దీ

#Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 76,254 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.90 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,091 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Related posts

పదాధికారులతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…!

Satyam NEWS

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌

Bhavani

హారిబుల్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

Leave a Comment