40.2 C
Hyderabad
April 28, 2024 17: 09 PM
Slider జాతీయం

హారిబుల్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

accedent

తమిళనాడు లోని తిరుపూర్ జిల్లా అవంతశి పట్టణానికి సమీపంలో ఓ కంటైనర్ లారీతో కేరళ రాష్ట్ర ప్రభుత్వ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు మహిళలతో సహా పంతొమ్మిది మంది మృతి చెందారు. బెంగళూరు నుంచి తిరువనంతపురం వెళుతున్న కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ బస్సు కోయంబత్తూర్-సేలం హైవేపై ఎదురెదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో ఈ దుర్ఘటన సంభవించిందని పోలీసులు తెలిపారు.

తెల్లవారు జామున 4.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదం ఒక్క సరిగా అక్కడి ప్రజలను భయకంపితులను చేసింది. బస్సులో ఉన్నవారంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సులో ఉన్న 48 మంది ప్రయాణికుల్లో 19 మంది అక్కడికక్కడే మరణించగా, మిగిలిన నలుగురికి గాయాలు అయ్యాయి.

Related posts

మైలార్‌దేవ్ ప‌ల్లిలో ఫ‌లించిన తోక‌ల వ్యూహం

Sub Editor

చిలకలూరిపేటలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి వేడుక

Satyam NEWS

‘డై హార్డ్ ఫ్యాన్ మోష‌న్ పోస్ట‌ర్ కి అనూహ్య స్పంద‌న‌

Satyam NEWS

Leave a Comment