సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తిలక్ నగర్ కాలనీలో సి.ఎస్.ఐ చర్చ్ ఆధ్వర్యంలో 2021 నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని మహిళామణులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు.
అనంతరం డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుబాటి బాబురావు విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాస్టేట్ చైర్మన్ మామిడి ఏసురత్నం, పాస్టేట్ సెక్రటరీ మామిడి జాన్, రత్నం ఫాస్ట్ కమిటీ, యూత్ మెంబర్స్ దినేష్, జాన్ వెస్లీ, పెద్ద సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.