33.2 C
Hyderabad
May 4, 2024 02: 16 AM
Slider నల్గొండ

సి ఎస్ ఐ చర్చ్ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీ

#CSIChurch

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తిలక్ నగర్ కాలనీలో సి.ఎస్.ఐ చర్చ్ ఆధ్వర్యంలో 2021 నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని  మహిళామణులకు రంగవల్లుల  పోటీలు  నిర్వహించారు.

అనంతరం డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుబాటి బాబురావు విజేతలకు బహుమతులు  అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాస్టేట్ చైర్మన్ మామిడి ఏసురత్నం, పాస్టేట్ సెక్రటరీ మామిడి జాన్, రత్నం ఫాస్ట్ కమిటీ, యూత్ మెంబర్స్ దినేష్, జాన్ వెస్లీ, పెద్ద సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉత్తరాఖాండ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ అరెస్టు

Satyam NEWS

శివ 143 సాంగ్స్ విడుదల చేసిన పరశురాం

Satyam NEWS

హత్య కేసును ఛేదించిన చిన్న చౌకు పోలీసులు

Satyam NEWS

Leave a Comment