42.2 C
Hyderabad
April 26, 2024 15: 27 PM
Slider కరీంనగర్

కరీంనగర్ ఈ ఎన్ సి గా బాధ్యతలు చేపట్టిన శంకర్

#ENCKarimnagar

నీటిపారుదల శాఖ కరీంనగర్  ఈఎన్సి గా  నేడు తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయంలో బి. శంకర్  బాధ్యతలు చేపట్టారు.

నీటి పారుదల శాఖ కు  చెందిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు ఈ ఎన్ సి  శంకర్ ను  సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రంలోని 6 గురు  ఈఎన్సీలు, పలువురు సీఈలు బాధ్యతలు చేపట్టారని తెలిపారు.

రైతు సోదరులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా రైతు సోదరులకు సేవలు అందిస్తామని తెలిపారు.

Related posts

30న ఉమ్మడి ఖమ్మంలో కేటీర్ పర్యటన

Bhavani

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు సీజ్

Satyam NEWS

పేపర్ లికేజీ దొంగలను కాపాడే ప్రయత్నం: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Satyam NEWS

Leave a Comment