29.7 C
Hyderabad
April 29, 2024 08: 24 AM
Slider ప్రత్యేకం

క్షేమంగా ఉండాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

#pawanKalyan

కరోనా కారణంగా ఫామ్ హౌస్ లో చికిత్స తీసుకుంటున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ నెల 16వ తేదీన పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు.

పవన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో తన వ్యవసాయం క్షేత్రంలో ఆయన క్వారంటైన్ లో ఉన్నారు.

ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తన ఆరోగ్య కుదుట పడుతోందని తెలిపారు.

Related posts

మద్యం పాలసీపై జగన్‌ రివర్స్‌ గేర్‌…

Satyam NEWS

రైడ్:ఇంకా ఎన్ని వందల కోట్లు బయటకు వస్తాయో????

Satyam NEWS

కరోనా వ్యాప్తిపై వైసీపీ నేతలు, అధికారుల నిర్లక్ష్యం

Satyam NEWS

Leave a Comment