రాత్రి కర్ఫ్యూ లాజిక్ ఏమిటన్న వరుణ్ గాంధీ
సొంత ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ తీవ్రస్థాయిలో చెలరేగారు. రాత్రిపూట కర్ఫ్యూ విధించి, పగటిపూట లక్షల మందితో ర్యాలీలో నిర్వహించడం ఏంటో సామాన్య జనానికి అర్థం కావడం లేదంటూ ట్వీట్ చేశారాయన. ఉత్తరప్రదేశ్లో ఒమిక్రాన్...