నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు అయింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేయాలని ఆదేశించింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్లను జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా పడింది. నాలుగోసారి డెత్ వారెంట్లను నేడు పటియాలా హౌస్ కోర్టు జారీ చేసింది.
previous post