29.7 C
Hyderabad
May 6, 2024 05: 52 AM
Slider ముఖ్యంశాలు

నిర్భయ దోషుల ఉరి శిక్షకు మళ్లీ డెత్ వారంట్

nirbhaya convicts

నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు అయింది. ఈ  నెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేయాలని ఆదేశించింది.  ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్లను జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా పడింది. నాలుగోసారి డెత్ వారెంట్లను నేడు పటియాలా హౌస్ కోర్టు జారీ చేసింది.

Related posts

మాజీ ఎమ్మెల్యే కుటుంబంపై ‘దిశ’ కేసు

Satyam NEWS

బండి సంజయ్ ఎల్ఐసీ ప్రైవేటీకరణ చేయద్దని దీక్ష చేయగలవా?

Satyam NEWS

టార్గెట్ కుప్పం: చంద్రబాబుకు పంచాయితీ పరీక్ష నేడే

Satyam NEWS

Leave a Comment