మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుముల రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. భద్రతకు భంగం వాటిల్లినందున రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగి పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.
previous post