టిఆర్ఎస్ పార్టీ నూతన కమిటీని నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నియమించారు. నూతన పట్టణ కమిటీ అధ్యక్షులుగా పున్న వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా గార్లపాటి దామోదర్, ఉపాధ్యక్షులుగా ఇలియస్ పటేల్ నల్లగసు సత్యనారాయణ, చిత్రం ఏసోబు,
కార్యదర్శిలుగా ఏలే యాదయ్య, కొలుకులపల్లి గేల్వయ్య, కేతవత్ సరిత, కార్యవర్గ సభ్యులుగా జంపాల దయానంద్, సమడం శ్రీనివాస్, MD. జాఫర్, నాగిళ్ళ సంతోష, నేనావత్ సేవ్య, చిదేళ్ల గోపి, రెవెళ్లి ముత్యాలు, కమోజీ మురళీ, వేముల రాములమ్మ,
కొండ్రపల్లి నిత్యానందం, మూసిని సత్తయ్య, నారోజు నర్సింహా చారి, MD అతిక్, బిష్మ చారి, గండూరి లక్ష్మణ్, MD. బాబా, బిమగోని ఇద్ధిరాములు, వనం ప్రభాకర్, రాజపేట శ్రీను నియమితులయ్యారు.