బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినా కేంద్రంలోని మోదీ సర్కారు ఇవ్వడంలేదని సీఎం నీతీశ్ కుమార్ ఆరోపించారు. దీర్ఘకాలంగా ఉన్న ఆ డిమాండ్ నెరవేరితే అనూహ్యమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యాన్ని వచ్చే ఏడాది నాటికి చేరుకుంటామని తెలిపారు.
previous post