31.2 C
Hyderabad
May 3, 2024 02: 17 AM
Slider కృష్ణ

విజయకీలాద్రి పై ధనుర్మాస మహోత్సవాలు ఆరంభం

#VijayakeeladriTemple

విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు, శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల జీయర్ స్వామి వారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

మొదటిరోజు గోదా అష్టోత్తరం తో కార్యక్రమం ప్రారంభమైనది. అనంతరం పాశుర విన్నపం, తీర్థప్రసాద గోష్టి జరిగినది.

ఈ కార్యక్రమంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ గోకరాజు గంగరాజు, క్రేన్  ఒక్క పలుకులు అధినేత గ్రంధి కాంతారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి మంగళా శాసనాలు అందుకున్నారు.

Related posts

దళితులు కాంగ్రెస్ పార్టీకి రక్షణగా ఉండాలి

Satyam NEWS

ప్రముఖ తార సుమలత కొడుకు పెళ్లి

Bhavani

టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎన్నికల కమిషనర్

Satyam NEWS

Leave a Comment