29.7 C
Hyderabad
May 4, 2024 05: 47 AM
Slider సినిమా

సినీ దర్శకుడు మదన్ హఠాన్మరణం!!

#directormadan

“ఆ నలుగురు” చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకుని, “పెళ్లయిన కొత్తలో” చిత్రంతో దర్శకుడిగా మారిన “మదన్” ఆకస్మిక మరణం చెందారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన మదన్… హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ… నేటి తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈయన స్వస్థలం మదనపల్లి. “గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి”… మదన్ దర్శకత్వం వహించిన ఇతర చిత్రాలు!!

Related posts

తుగ్లక్ ఇలానే తరచూ రాజధానులు మార్చేవాడు

Satyam NEWS

మహా పాదయాత్రకు తాత్కాలిక విరామం

Satyam NEWS

కార్యకర్తల బలమే నా బలం: డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

Satyam NEWS

Leave a Comment