40.2 C
Hyderabad
April 29, 2024 18: 31 PM
Slider గుంటూరు

మహా పాదయాత్రకు తాత్కాలిక విరామం

#saveamaravati

అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా మహాపాదయాత్రను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల తీరుపై కోర్టులోనే తేల్చుకొని పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని రైతులు తెలిపారు. ఇవాళ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుంచి విజయరాయుడుపాలెం వరకు యాత్ర చేయాల్సి ఉంది. అయితే గుర్తింపు కార్డులు చూపితేనే పంపిస్తామంటూ రైతులను పోలీసులు అడ్డగించడంతో.. ఐకాస నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టుకు సెలవులు ఉన్నందున పాదయాత్రకు దాదాపు నాలుగు రోజులు తాత్కాలిక విరామమేనని ఐకాస తెలిపింది.

Related posts

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు అండగా సత్యం న్యూస్

Satyam NEWS

కరీంనగర్ ప్రజలకు 24 గంటల నీటి సరఫరా

Satyam NEWS

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే న్యాయవాదుల జంట హత్య

Satyam NEWS

Leave a Comment