కాచిగూడ నుండి కార్పొరేటర్ గా గెలుపొందిన కన్నెఉమా రమేష్ యాదవ్, బీ.జే.పీ నగర ఉపాధ్యక్షులు కన్నెరమేష్ యాదవ్ తో కలిసి డివిజన్ లో బర్కత్ పుర అంజయ్యపార్క్, విక్రమ్ నగర్ పార్క్, పలు అపార్ట్ మెంట్ లలో పర్యటించి ప్రజలందరికి ధన్యవాధాలు తెలిపారు. ఈ సందర్భంగా సింగర్ మాలవికని కూడా కలిశారు. ఈ కార్యక్రమంలో సుభాష్ పటేల్, క్షీర్ సాగర్, అశోక్ కుల్కర్ణి, హజారి బాబు, చిట్టి శ్రీధర్, బల్వీర్, మల్లికార్జున్,అర్వింద్, సూర్యప్రకాష్, సురేష్, మిలింద్, సునిల్, బాలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.