23.7 C
Hyderabad
May 8, 2024 05: 12 AM
Slider హైదరాబాద్

ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన బీజేపీ కార్పొరేట‌ర్‌

kachiguda

కాచిగూడ నుండి కార్పొరేటర్ గా గెలుపొందిన కన్నెఉమా రమేష్ యాదవ్, బీ.జే.పీ నగర ఉపాధ్యక్షులు కన్నెరమేష్ యాదవ్ తో కలిసి డివిజన్ లో బర్కత్ పుర అంజయ్యపార్క్, విక్రమ్ నగర్ పార్క్, పలు అపార్ట్ మెంట్ లలో పర్యటించి ప్రజలందరికి ధన్యవాధాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సింగర్ మాలవికని కూడా కలిశారు. ఈ కార్యక్రమంలో సుభాష్ పటేల్, క్షీర్ సాగర్, అశోక్ కుల్కర్ణి, హజారి బాబు, చిట్టి శ్రీధర్, బల్వీర్, మల్లికార్జున్,అర్వింద్, సూర్యప్రకాష్, సురేష్, మిలింద్, సునిల్, బాలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏకగ్రీవం కోసం ఏపి స్పీకర్ తమ్మినేని విఫలయత్నం

Satyam NEWS

అమరుల త్యాగాలు మరువలేనివి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

Satyam NEWS

రేవంత్ రెడ్డికి తక్షణమే షర్మిల క్షమాపణ చెప్పాలి

Satyam NEWS

Leave a Comment