బాగ్ అంబర్పేట్ రామకృష్ణ నగర్ మల్లికార్జున నగర్ లో డివిజన్ బిజెపి కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు, ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంటింటికి తిరగారు. ఈ సందర్భంగా ప్రజలు తెలిపిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర బిజెపి మాజీ అధ్యక్షులు బి.వెంకట్ రెడ్డి, డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దత్తు ముదిరాజ్, అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శి కోడూరిసురేష్, మిర్యాల శ్రీనివాస్, సాయన్న, మల్లారెడ్డి, మహేష్, రమణ, కిషోర్, షరీఫ్, బాలకృష్ణ, అనిల్ రామ్, బాలకృష్ణ గౌడ్, సునంద, సునీత, వరలక్ష్మి, ముకేష్ గౌడ్, కౌశిక్ గౌడ్, శ్రీనివాస్, అనిల్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post