అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ ఉమారమేష్ యాదవ్ తో కలిసి జనరల్ ఎమ్మెల్యే బడ్జెట్ నుండి కేటాయించిన నిధులతో, కాచిగూడ డివిజన్ లోని బాలప్ప బడ, లింగంపల్లి సుమారు 8 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ ఎర్ర భీష్మ దేవ్, ప్రధాన కార్యదర్శి కె సదానంద్, బస్తీవాసులు నర్సింగ్ బాబు, ప్రతాప్ సతీష్, రాఘవేందర్, శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు ఓం ప్రకాష్ యాదవ్, నాగేందర్ బాబ్జి, విజేత రెడ్డి, సునీల్, గుమ్మడి క్రాంతి, మహేష్ యాదవ్, పెంట రమేష్, శివ గణేష్ , బాబ్లీ, అంటూ, అశోక్, శ్రీనివాస్, నేమ్ కార్, దినేష్, రమేష్, కిషోర్, శివ గణేష్, బొట్టు భాస్కర్, లక్ష్మణ్, రవి, శ్రీకాంత్ యాదవ్, బాలకృష్ణ, సచిన్, సాయి, పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట