28.2 C
Hyderabad
May 8, 2024 23: 13 PM
Slider విజయనగరం

పోలీస్ శాఖ కు తీరని లోటు..కరోనాతో సీసీఎస్ డీఎస్పీ పాపారావు మృతి

#DSP

కరోనా సెకండ్  వేవ్ విజయనగరం పోలీసు శాఖ కూ తీరని లోటును మిగిల్చింది. విజయనగరం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీ గా పని చేస్తున్న పాపారావు కరోనా సోకి మృతి చెందారు.రెండు రోజుల క్రితమే కరోనా సోకడంతో వైజాగ్ లో చికిత్స పొందుతున్నారు.

చికిత్స పొందుతూ, మృతి చెందారు. ఈ వార్త పాపారావు కుటుంబానికే కాకుండా పోలీసు శాఖనే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.ఈ ఆకస్మిక ఊహించని వార్త..యావత్తు పోలీస్ శాఖ కే పెద్ద లోటు.ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజకుమారీ.. ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు.

Related posts

ఆసక్తి రేకెత్తిస్తున్న కమల్ 232వ చిత్రం టీజర్

Satyam NEWS

అర్హులకే అంగన్వాడీ ఆయా పోస్టు కేటాయించాలి

Satyam NEWS

కవితా.. నువ్వు లిక్కర్ టూరిస్టువా..

Satyam NEWS

Leave a Comment