33.2 C
Hyderabad
May 14, 2024 11: 11 AM
Slider ముఖ్యంశాలు

ఎఫ్ఆర్ ఓ శ్రీనివాస్ భార్యకు డీటీ ఉద్యోగం

#FR Srinivas

ఆటవి రక్షణలో తన విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ఆర్ ఓ శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మని డిప్యూటీ తహసీల్దార్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హరితోత్సవం సందర్భంగా నియామక పత్రాన్ని హైద్రాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ అందజేశారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకుందని, వారి సతీమణికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాన్ని కల్పించడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. వారి కుటుంబం తరుపున ముఖ్యమంత్రి కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

హుజూర్ నగర్ శాఖ గ్రంథాలయానికి గ్రంధాలు బహుకరణ

Satyam NEWS

ఏసిబి వలలో చిక్కిన ప్రభుత్వ అధికారి

Satyam NEWS

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం

Satyam NEWS

Leave a Comment