శ్రీరామ నవమి పురస్కరించుకుని గత నెల 30వ తేదిన జరిగిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేడుకలో భాగంగా స్వామి వారి ముత్యాల తలంబ్రాలను భద్రాచలం ఆలయ ఇఓ రమాదేవి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని హైదరాబాద్ లోని తన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అక్షింతలను అందజేశారు.
previous post
next post