28.2 C
Hyderabad
May 8, 2024 23: 17 PM
Slider ఆధ్యాత్మికం

పువ్వాడకు స్వామి వారి తలంబ్రాలను అందజేసిన ఇఓ

#talambraalu

శ్రీరామ నవమి పురస్కరించుకుని గత నెల 30వ తేదిన జరిగిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేడుకలో భాగంగా స్వామి వారి ముత్యాల తలంబ్రాలను భద్రాచలం ఆలయ ఇఓ రమాదేవి  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని హైదరాబాద్ లోని తన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అక్షింతలను అందజేశారు.

Related posts

విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించే పుస్తకాల వితరణ

Satyam NEWS

మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్

Bhavani

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి

Sub Editor

Leave a Comment