38.2 C
Hyderabad
May 5, 2024 21: 25 PM
Slider రంగారెడ్డి

నిత్యావసర వస్తువులతో పాటు మాస్కుల పంపిణీ

#MLC Kasireddy Nrayanareddy

రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం లోని గొర్ల గుంట తండాలో గ్రామస్తులకు నిత్యవసర వస్తువులు బియ్యం గుడ్లు మాస్కులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం  కొండ్రిగాని బోడి తాండా శివారులో పనికి ఆహార పథకం పనులు ప్రారంభించి కార్మికులకు మాస్కులు అందజేశారు.

అదేవిధంగా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ తండాలో బియ్యం గుడ్లు నిత్యావసర సరుకులను మాస్క్ లను దాదాపు 150 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడ్తాల తలకొండపల్లి మండలం ఎంపీపీ వైస్ ఎంపీపీ సర్పంచులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేశ రాజకీయాలలో టెక్‌ ఫాగ్‌ యాప్ చిచ్చు

Sub Editor

అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయం

Satyam NEWS

బీజేపీ కార్యకర్తల్ని పోలీసు కాళ్లతో తొక్కించిన వైసీపీ అరాచకత్వం

Satyam NEWS

Leave a Comment