39.2 C
Hyderabad
May 4, 2024 21: 15 PM
Slider జాతీయం

తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి

తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 5 వ్యక్తులు సజీవ దహనం అవగా.. 10 మంది మంటల్లో చిక్కుకున్నారు. తమిళనాడులోని శంకరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాణసంచా కేంద్రంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో మంటల్లో ఐదుగురు సజీవదహనం అయ్యారు. మరో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్.. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

Related posts

కొనసాగుతున్న ఉపాధిహామీ క్షేత్రసహాయకుల సమ్మె

Satyam NEWS

ఢిల్లీ డెసిషన్: ఎలాంటి సడలింపులు ఇచ్చేది లేదు

Satyam NEWS

విద్యార్థులు చలికి వణుకుతున్నా ప్రభుత్వం అధికారులు చెలించరా

Satyam NEWS

Leave a Comment