21.7 C
Hyderabad
December 2, 2023 04: 33 AM
Slider నల్గొండ

కారు-బైక్ ఢీకొని ఐదుగురు మృతి

#accident

హైదరాబాద్,నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్-కారు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న దంపతులతో సహా కుమారుడు మృతిచెందాడు. దంపతులు మద్దిమడుగు ప్రసాద్ (36), మద్దిమడుగు రమణ(30), కొడుకు అవినాష్(12) మృతిచెందారు.మృతులు పీఏ పల్లి మండలం అక్కంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. అలాగే కారు బోల్తా పడి మణిపాల్ (18), మల్లిఖార్జున్(18) మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పరామర్శించారు.

Related posts

త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

Murali Krishna

బ్యాలెట్ వార్: పార్టీ వలయాలు దాటి స్వతంత్ర అభ్యర్ధిగా చైతన్య

Satyam NEWS

కార్మిక హక్కులను కాపాడుకోవాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!