28.7 C
Hyderabad
May 5, 2024 09: 56 AM
Slider ముఖ్యంశాలు

సమీర్ శర్మ కోసం కొత్త పోస్టు

#sameersharma

 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయన కోసం జగన్ సర్కారు కొత్త పోస్టు సృష్టించింది. సీఎం కార్యాలయంలో సమీర్ శర్మను ప్రభుత్వ ఎక్స్-అఫీషియో చీఫ్ సెక్రటరీ హోదాలో నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గానూ సమీర్ శర్మను నియమించింది.

Related posts

చంద్రబాబుతో పనబాక దంపతుల భేటీ

Sub Editor

శాస్త్రవేత్త హత్యలో ఎవరా యువకుడు?

Satyam NEWS

జొన్న రైతులతో అధికారుల చెలగాటం

Satyam NEWS

Leave a Comment