28.7 C
Hyderabad
May 5, 2024 23: 33 PM
Slider ముఖ్యంశాలు

వేదాద్రి వద్ద రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి

#Vedadri Accident

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఖమ్మం జిల్లా మధిర మండలం గోపవరం నుంచి 25 మందితో ట్రాక్టర్ల లో దైవదర్శ నానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన లో ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

Related posts

రుధిరాంజలి వేసిన చిత్రాలేఖనానికి అధికారులు ఫిదా

Satyam NEWS

యూట్యూబ్ ఛానెళ్లలో రెచ్చగొట్టే ప్రసారాలపై కేసులు

Satyam NEWS

దళిత బంధు మాకొద్దు 3 ఎకరాల భూమి ఇవ్వండి…

Satyam NEWS

Leave a Comment