29.7 C
Hyderabad
May 4, 2024 03: 58 AM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ జిల్లాలో ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్

#Nagarkurnool Bus Stand

నాగర్ కర్నూల్ పట్టణం శ్రీనగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని,  బిజినపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, తిమ్మాజీపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్ఓ  సుధాకర్ లాల్  తెలిపారు.  

అమ్రాబాద్ మండలం ఈగలపెంట గ్రామవాసి ఒకరికి లింగాల మండలం అంబటిపల్లి గ్రామ లోని ఒక మహిళకు, కరోనా పాజిటివ్, నిర్ధారణ అయిందని  డీఎంహెచ్ఓ  తెలిపారు. ఐదుగురికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించే పనిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిమగ్నమయ్యారని డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Related posts

హమ్మ పచ్చ తమ్ముళ్లూ ఇంతకు తెగిస్తారా?

Satyam NEWS

కొడాలి నాని మద్దతుదారుల కౌంటర్ ప్రదర్శనలు

Satyam NEWS

వైకాపా రాక్షస పాలన అంతం చేసేందుకు మేం రెడీ

Satyam NEWS

Leave a Comment