29.7 C
Hyderabad
May 6, 2024 03: 52 AM
Slider చిత్తూరు

చిత్తూరు జిల్లాలో ఒక్కరోజే ఐదుగురు యువతుల అదృశ్యం

#women disappeared

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గురువారం ఒక్క రోజే ఐదుగురు యువతులు అదృశ్యం అవ్వడం కలకలం రేపింది. తిరుపతి ఒజిలికి చెందిన నందిని, కుప్పం పట్టణానికి చెందిన రమ్య, మరో యువతి కీర్తి, కేవీ పల్లెకు చెందిన రమ్యశ్రీ, పీలేరుకు చెందిన సానిఫా కనపడ కుండాపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు వెంటనే స్పందించి కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

మోసపూరిత  ఋణ యాప్ ల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి

Satyam NEWS

“అక్షత శ్రీనివాస్ ఆదరగొట్టింది” అనిపించుకోవాలి

Satyam NEWS

ఏ బి వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలకు జీవో విడుదల

Satyam NEWS

Leave a Comment