28.2 C
Hyderabad
April 30, 2025 05: 36 AM
Slider నిజామాబాద్

వేములవాడ కోడెల మేతకు గడ్డిమోపులు

#Armoor BJP

కరోనా సమయంలో మూగజీవాలకు సేవ చేయాలనే ఆలోచనతో పశువులను గడ్డిమోపులను బిజెపి నేతలు అందచేస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి నేడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంకు గడ్డిమోపులను అందచేశారు.

వేములవాడ లోని కోడెలకు వీటిని దాణాగా పెట్టాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షులు రామకృష్ణ తో సమావేశమయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై వారు చర్చించారు.

Related posts

బిఆర్ఎస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై భారీ చేరికలు

Satyam NEWS

రామ్ గోపాల్ వర్మకు దిమ్మదిరిగే షాక్

Satyam NEWS

నితిన్ పెళ్లాడుతున్నది నాగర్ కర్నూల్ అమ్మాయినే

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!