స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కాచిగూడలో షెడ్యూల్ కులాల, తెగల ప్రగతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సేవలు అందించిన అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ ఉమారమేష్ యాదవ్, సంఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్