34.2 C
Hyderabad
May 10, 2024 12: 00 PM
Slider రంగారెడ్డి

సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

#lingojiguda

ఉప్పల్ డివిజన్ లక్ష్మినారాయణ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని శుక్రవారం ఉప్పల్, లింగోజిగూడ కార్పొరేటర్లు మంద రజితపరమేశ్వర్ రెడ్డి, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ ను కలిసి వినతిపత్రం అందచేశారు.

డివిజన్ల పరిధిలోని సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను కేటాయించాలని కోరారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ఠారెత్తిస్తున్న కొత్త మోటారు వాహన చట్టం

Satyam NEWS

ఫోన్‌ట్యాపింగ్‌ చేసే అవసరం ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

సూపర్ మైల్ట్‌’ వేరియంట్‌గా ఒమిక్రాన్.. టార్గెట్‌గా యువత

Sub Editor

Leave a Comment