ఉప్పల్ డివిజన్ లక్ష్మినారాయణ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని శుక్రవారం ఉప్పల్, లింగోజిగూడ కార్పొరేటర్లు మంద రజితపరమేశ్వర్ రెడ్డి, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ ను కలిసి వినతిపత్రం అందచేశారు.
డివిజన్ల పరిధిలోని సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను కేటాయించాలని కోరారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి