Slider వరంగల్

గిరిజన సేవా సమితి ములుగు జిల్లా అధ్యక్షుడిగా అశోక్ నాయక్

#mulugu dist

గిరిజన సంక్షేమ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా పోరిక అశోక్ నాయక్ ను నియమిస్తున్నట్లు ఆ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు,పత్తిపల్లి ఎంపీటీసీ సభ్యుడు నూనావత్ మహేష్ నాయక్ తెలిపారు.

ఈ మేరకు శనివారం అశోక్ నాయక్ కు నియమక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అశోక్ నాయక్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

గుర్తు తెలియని వాహనం ఢీ: పసిపాప సహా ముగ్గురి మృతి

Satyam NEWS

తొలి స‌ర్వ‌స‌భ్య స‌మావేశం లోనే సస్పెండ్ అయిన సూపర్ వైజర్

Satyam NEWS

క్రైమ్ సర్వే:రోజుకు 80 హత్యలు 91 రేప్‌లు జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో

Satyam NEWS

Leave a Comment