34.7 C
Hyderabad
May 5, 2024 02: 33 AM
Slider సినిమా

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన బ్రహ్మానందం

#Brahmanandam

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మణికోండ లోని తన నివాసంలో ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ సృష్టిని కాపాడేందుకు ఒంటికాలిపై తపస్సు చేస్తుంది ఒక్క చెట్టు మాత్రమే అని అన్నారు. ఇది  అక్షర సత్యం. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన అన్నారు.

ఆ ఫోటోలను చూస్తుంటే నేలతల్లి పై కూర్చొని తన తల్లికి సేవ చేస్తున్నట్లు కనిపిస్తుందని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది మొక్కలు నాటాలని ఆశిస్తున్నానని ఉదయభాను బ్రహ్మానందం తో చెప్పారు.

Related posts

జగన్ జైలుకెళితే మొదట సంతోష పడే వ్యక్తి పెద్దిరెడ్డి

Satyam NEWS

ఏపీలో ఆర్టీసీ బస్సు ఎక్కాలనుకునే వారు ఇలా చేయాలి

Satyam NEWS

దళితుల భూములను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

Satyam NEWS

Leave a Comment