Slider ముఖ్యంశాలు

నేడు ఎండ మరింత మండుతుంది… జాగ్రత్త

summer

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది.

తిరుపతి, కడప​, కర్నూలు, నంధ్యాల​, విజయవాడ​, పల్నాడు, గుంటూరు, పశ్చిమ ప్రకాశం, పశ్చిమ నెల్లూరు జిల్లాల్లో ఎండల తీవ్రత 44-46 మధ్యలో ఉండనుంది.

హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలను తాకనుంది. ఈ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరో వైపున కోస్తాంధ్ర భాగాలు విశాఖ​, కాకినాడ​, అమలాపురం, నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నంలో ఉష్ణోగ్రతలు 37 – 40 మధ్యలో ఉండనుంది. కానీ ఉక్కపోత విపరీతంగా ఉంటుంది.

సాయంకాలం కొన్ని చోట్ల వర్షాల వల్ల ఉపశమనం ఉంటుంది

Related posts

నూతన సంవత్సర వేడులక బహిష్కరణ

Satyam NEWS

శ్రీనివాస రావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రులు

Murali Krishna

సంక్రాంతి సందడి

Satyam NEWS

Leave a Comment