బంజారాహిల్స్లోని టీవీ 9 కార్యాలయంలో తన కాబిన్లో నుంచి పాస్పోర్టును దొంగిలించి రామేశ్వరావు తన ఇంట్లో దాచుకున్నాడని వేసిన కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
” రవి ప్రకాశ్ అనే ఒక వ్యక్తిపై ఎన్ని కేసులు పెడతారు? ఎంతకాలం వేధిస్తారు? వేధించడం ఆపరా?” అని ప్రశ్నించింది.
“పాస్పోర్ట్ దొంగతనం లాంటి చర్యలు నీతిబాహ్యమైన చర్యలని” హైకోర్టు అభిప్రాయపడింది.