2021 జేఈఈ(మెయిన్), నీట్ పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులకు శుభవార్త.
అభ్యర్థులకు జేఈఈ/నీట్ ఫోరం అభిష్టా ఎడ్యుగ్రామ్ అద్భుతమైన అవకాశం కల్పించింది.
ఈ ప్రవేశ పరీక్షలకు సిద్దమయిన అభ్యర్థులకు ప్రిపరేషన్ కు వాట్సాప్ ద్వారా 340 “కోటా “గ్రాండ్ టెస్ట్స్, సొల్యూషన్స్ ను పంపించనుందని ఫోరమ్ కన్వీనర్ కె.లలిత్కుమార్ తెలిపారు.
నామ మాత్ర రుసుము తో వాట్సాప్ ద్వారా పిడిఎఫ్ మొబైల్ వెర్షన్ బండిల్ పొందగోరు వారు ‘జేఈఈ 2021’అని, నీట్ వారు ‘నీట్ 2021’ అని టైపు చేసి 98490 16661 నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ చెయ్యాలని సూచించారు.