ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో నిన్న సాయంత్రం భార్య ఈశ్వరమ్మ మంచంపై పడుకుని ఉండగా భర్త కోటేష్ గొడ్డలితో నరకడంతో భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త కోటేష్ కూడా తనపై కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
previous post