ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగిన పల్లి గిరిజన వాడలో దారుణం జరిగింది. ఓ గిరిజన మైనర్ బాలిక పై వాలెంటీర్, ఇద్దరు ఆటో డ్రైవర్ లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సచివాలయం పక్కన...
ఒంగోలు భారీ భూకుంభకోణంలో ఎంతటి వారు ఉన్న ఉహేక్షించేది లేదని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసలరెడ్డి అన్నారు. అయితే ఈ భూకుంభకోణం విచారణను బాలినేని శ్రీనివాసులరెడ్డితోనే ప్రారంభించాలని సిట్ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈ...
చదువులో ప్రతిభ చూపుతున్న పోలీస్ పిల్లలను ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ నిత్యం ప్రోత్సాహిస్తున్నారు. IIT లో సీటు సాధించిన పోలీస్ పిల్లలకు జిల్లా ఎస్పీ ప్రోత్సాహక చెక్కు అందచేశారు. చదువుల్లో దృఢ...
ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో నిన్న సాయంత్రం భార్య ఈశ్వరమ్మ మంచంపై పడుకుని ఉండగా భర్త కోటేష్ గొడ్డలితో నరకడంతో భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి...
ప్రకాశం జిల్లా కి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి...
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు ఎస్సీ కాలనీలలో నక్షత్ర తాబేలు బయటపడింది. దానిని చూసేందుకు గ్రామస్తులు క్యూ కట్టారు. గ్రామంలోని ఓ ఇంటి దగ్గర గల చెట్ల పొదల్లో నక్షత్ర తాబేలు కనిపించినట్లు...
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కొలుకుల గ్రామంలో వంటేరు రత్తయ్య (59) అనే వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యర్రగొండపాలెం ఎస్సై జి...
షార్ట్ సర్క్యూట్ తో చిల్లర దుకాణం దగ్ధమైన సంఘటన ప్రకాశం జిల్లా దర్శిలో గురువారం చోటు చేసుకుంది. పట్టణంలోని క్రిస్టియన్ పాలెం కు చెందిన గర్నెపూడి లింగయ్య భార్య లీలమ్మ కు చెందిన చిల్లర...
జెండాలు అమ్మే వ్యక్తికి గంజాయి అమ్మే వ్యక్తికి తేడా తెలియదా? ఒంగోలులో సోమిశెట్టి సుబ్బారావు గుప్తా పై తప్పుడు గంజాయి కేసు పెడతారా?అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరుపై నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం...
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పరిధిలోని దర్శి గ్రామ సర్వేనెంబర్.340/5 లో 94 సెంట్లు ప్రభుత్వ భూమిలో ఉండగా దానిలో రెండు గంటలకు మాత్రమే ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు బోర్డు...