34.2 C
Hyderabad
May 19, 2025 17: 26 PM
Slider కడప

వివేకా హత్యకేసులో ఇక ప్రముఖుల విచారణ షురూ

#Y S Vivekananda Reddy

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప నగరంలోని సెంట్రల్ జైలు ఆవరణలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్రంగా ప్రముఖులను సీబీఐ బృందం విచారించనుంది.

నేడో రేపో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు  వైఎస్  కుటుంబ సభ్యులను కూడా సీబీఐ విచారించనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ కుటుంబసభ్యుల విచారణ అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలను కూడా సీబీఐ విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related posts

హిందువులను మోసం చేస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి

Satyam NEWS

రామోజీ ఫిల్మ్ సిటీలో వేసేవి కేసినోలా.. క్యాబరేలా.. బెల్లీ డ్యాన్స్ లా..?

Satyam NEWS

What Is Oversold

mamatha

Leave a Comment

error: Content is protected !!