29.7 C
Hyderabad
May 13, 2024 23: 22 PM
Slider వరంగల్

ఐజీగా పదోన్నతి పోందిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

#tarunjoshiIPS

వరంగల్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూన్న  డా. తరుణ్ జోషికి ఐజీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర  ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను  జారీచేసింది.

ఐజీగా పదోన్నతి పోందిన డా.తరుణ్ జోషి వరంగల్  పోలీస్ కమిషనర్ గా ఏప్రిల్ 7 వ తేదిన  భాధ్యతలు స్వీకరించారు. డా.తరుణ్ జోషి  హరియాన రాష్ట్రానికి చెందిన వాడుకాగా. డెంటల్ వైద్యం డాక్టర్ గా పట్టా పుచ్చుకోని  ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో  ఐపి ఎస్.గా ఎంపికయ్యారు.

2004 ఐపిఎస్ బ్యాచ్ చెందిన తరుణ్ జోషి శిక్షణ అనంతరం  గోదావరి ఖని ఏఎస్పీగా, ఆదిలాబాద్  ఓఎస్డీగాను పనిచేసారు. 2009 మరియు 2010 సంవత్సరంలో వరంగల్ ఓఏస్డీగా పనిచేసారు. అ తర్వాత వైజాగ్ సిటి ఎస్పీగాను, గ్రేహౌండ్స్, నిజామాబాద్, హైదరాబాదు  సెంట్రల్ జోన్ , ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసారు. డీ.ఐ.జీ పదోన్నతిపై హైదరాబాదు  స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్  పనిచేసిన  అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.

Related posts

బిచ్కుంద మండలంలో అంబేద్కర్ వర్ధంతి

Satyam NEWS

మాయమాటలు చెప్పడంలో సిద్ధహస్తుడు సీఎం కేసీఆర్

Satyam NEWS

వ్లాదిమిర్ పుతిన్ అరెస్టుకు ఐసిసి వారంట్ జారీ

Satyam NEWS

Leave a Comment