26.2 C
Hyderabad
May 10, 2024 22: 45 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో ఐటిఐ కాలేజీకి అనుమతి

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గంలో ITI కళాశాలని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుండి అధికారిక ఆదేశాలు మంజూరు అయ్యాయి.

కృతజ్ఞతా సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు  RDO కార్యాలయం ఏర్పాటు, యువత అభివృద్దే లక్ష్యంగా అడిగిన వెంటనే NAC శిక్షణా కేంద్రం ఇప్పటికే ఏర్పాటు చేశారు.

ఇప్పుడు మరొక కీలక మైలురాయి దాటామని ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న  నియోజకవర్గ యువత కల నెరవేరిందని,

రానున్న రోజులలో విద్యా, ఉపాధి, సాంకేతిక రంగాలలో  యువతను ముందంజలో ఉంచేందుకు మరింత కృషి చేస్తానని  అన్నారు. 

అడిగిన వెంటనే మంజూరు చేసిన ముఖ్యమంత్రి KCR కి, యువ నాయకుడు KTR కి, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

లెక్కలతో రాజకీయ ఐఖ్యత సాధ్యం కాదు

Bhavani

పంచాయతీ ఎన్నికల బందోబస్తు పై విశాఖ రేంజ్ డీఐజీ సమీక్షా సమావేశం

Satyam NEWS

కరోనా వైరస్ వ్యాప్తి పై పుకార్లు నమ్మవద్దు

Satyam NEWS

Leave a Comment