34.7 C
Hyderabad
May 5, 2024 01: 05 AM
Slider కరీంనగర్

డెవెలప్మెంట్ ఫండ్స్: రూ.50 కోట్లనిధులతో పలు అభివృద్ది పనులు

jagityal mla

రూ.50 కోట్ల నిధులతో పలు అభివృద్ది పనులు చేపట్టామని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని సుప్రభాత్ హోటల్ లో ఆదివారం అయన విలేకరులతోమాట్లాడుతూ నర్సింగ్ కళాశాలకు రూ.15 కోట్లు, నూతన కలెక్టర్ సముదాయానికి రూ.50 కోట్లు, రూ.15 కోట్లతో ఆసుపత్రిలో 100 పడకల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

పట్టణానికి రోజుకు కోటి నలభై లక్షల మిషన్ లీటర్ ల భగీరథ నీరు సరఫరా అవుతోందని, అన్ని కుల సంఘాల భవనాలకు నిధులు కేటాయిస్తున్నామని, 75 శాతం బడుగు బలహీన వర్గాలకు మున్సిపల్ టికెట్లు కేటాయిస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులకే టికెట్ ఇస్తామని వెల్లడించారు. గత పాలకుల నిర్లక్ష్యం వలననే పట్టణం అస్తవ్యస్తంగా తయారయిందని ఎమ్మెల్యే అన్నారు

Related posts

వాహనదారులు పెండింగు చలానాలు కట్టేందుకు ఇకపై ప్రత్యేక డ్రైవ్….!

Satyam NEWS

కాంట్రాక్టర్ చేతివాటంపై నిధుల ఆడిట్ జరగాలి

Satyam NEWS

పెండింగ్ ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను చెల్లించాలి

Satyam NEWS

Leave a Comment