నీట్ జాతీయ స్థాయి పరీక్ష లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన జాన్వీత రెడ్డి కి సంగారెడ్డి ప్రభుత్వ వైద్య లేజీల్లోఎంబిబిఎస్ మెడికల్ సీటు సంపాదించింది. ఈ సందర్భంగా కాప్రా శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీకి చెందిన జాన్వీత రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని తెలిపారు, వైద్యురాలుగా నిరుపేదలకు సేవలందించాలనేది నా లక్ష్యం తెలిపారు. చైతన్య కళాశాల అధ్యాపకులు,మా కుటుంబం సభ్యుల సహకారంతో నాకు ఈ అవకాశం దక్కిందనీ తెలిపారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి