29.7 C
Hyderabad
May 3, 2024 03: 50 AM
Slider రంగారెడ్డి

నీట్ జాతీయ స్థాయి పరీక్ష లో ర్యాంకు సాధించిన జాన్వీత రెడ్డి

నీట్ జాతీయ స్థాయి పరీక్ష లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన జాన్వీత రెడ్డి కి సంగారెడ్డి ప్రభుత్వ వైద్య లేజీల్లోఎంబిబిఎస్ మెడికల్ సీటు సంపాదించింది. ఈ సందర్భంగా కాప్రా శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీకి చెందిన జాన్వీత రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని తెలిపారు, వైద్యురాలుగా నిరుపేదలకు సేవలందించాలనేది నా లక్ష్యం తెలిపారు. చైతన్య కళాశాల అధ్యాపకులు,మా కుటుంబం సభ్యుల సహకారంతో నాకు ఈ అవకాశం దక్కిందనీ తెలిపారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

సూపర్ స్టార్ కృష్ణ మృతికి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్ర సంతాపం

Bhavani

ప్రాధాన్యత పనులపై ద్రుష్టి పెట్టాలి

Bhavani

గద్వాల్  లో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి

Satyam NEWS

Leave a Comment