సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురి, సిద్ది సముద్రం గ్రామాలకు చెందిన టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గురువారం నాడు ,తిరుమలగిరి మండల కేంద్రంలోని భాజపా కార్యాలయంలో ,కడియం రామచంద్రయ్య సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన దేశం అభివృద్ధి చెందుతున్న కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు అనేకమంది బిజెపి పట్ల ఆకర్షితులవుతున్నారని, రాష్ట్రంలో కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు, కార్యక్రమంలో బిజెపి నాయకులు, వై ,దీన్ దయాల్,తిరుమలగిరి రూరల్అధ్యక్షులు , వేల్పుల బంగారు రాజు, బొల్లు మల్లయ్య, వంగూరి రమేష్, దేవేందర్ పాల్గొన్నారు ,పార్టీలో చేరిన వారిలో ధరావత్ సోమన్న, ధరావత్ అనిల్, శ్రీనివాస్, కాలకృష్ణ, అనిల్, రాజేష్, కృష్ణ, రాజు, బొడ్డు లింగయ్య, గుండెబోయిన లింగరాజు, ఉప్పలయ్య, సోమన్న, ధరావత్ అశోక్,సుమారుగా 100 మంది చేరారు., తదితరులు పాల్గొన్నారు,