సమసమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు. పూలే జయంతి పురస్కరించుకుని మల్లాపూర్ వార్డు కార్యాలయంలో పూల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో లో ఎస్ వి. శివకుమార్, చిగుళ్ల శ్రీనివాస్, తాండ వాసుగౌడ్, చిన్న దుర్గయ్య, విజయ భాస్కర్, బుసాని రఘు, రాపోలు శ్రీనివాస్, శ్రీకాంత్, సైదులు, వినయ్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి