కడప జిల్లా రాజంపేట లోని యాచకులకు సోమవారం రాత్రి కువైట్ ఎన్టీఆర్ సేవ సమితి అధ్యక్షుడు చుండు బాలరెడ్డయ్య ఆధ్వర్యంలో నందమూరి కళ్యాణ్ రామ్ జన్మదినం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజంపేట నందమూరి అభిమానులు యాచకులకు దుపట్లు, స్వీట్ ప్యాకెట్లు అందజేసారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కేశవ, శ్రీహరి నాయుడు, సుబ్బయ్య, లక్ష్మినారాయణ,మళ్లీ,రవి,అక్బర్ ,లక్ష్మికర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
కువైట్ ఎన్టీఆర్ సేవ సమితి అధ్యక్షులు బాలరెడ్డెయ్య నాయుడు వరుసగా అన్న వితరణ, దుప్పట్లు పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలు చేయడం గర్వించదగ్గ విషయం అని నందమూరి అభిమానులు ధన్యవాదాలు తెలుపుకున్నారు.