ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ ఈ నెల 30న సుడిగాలి పర్యటన చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నేరగా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంకు చేరుకొని గోద్రెజ్ కంపెనీ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఖమ్మం నగరం, భద్రాచలం, సత్తుపల్లిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్తో కలసి ఎంపీ నామ నాగేశ్వరరావు, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొననున్నారు. ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి లలో బహిరంగ సభలలో ప్రశాంగిస్తారు.
next post