28.7 C
Hyderabad
May 6, 2024 02: 19 AM
Slider ముఖ్యంశాలు

30న ఉమ్మడి ఖమ్మంలో కేటీర్ పర్యటన

#KTR

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ ఈ నెల 30న సుడిగాలి పర్యటన చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నేరగా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంకు చేరుకొని గోద్రెజ్ కంపెనీ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఖమ్మం నగరం, భద్రాచలం, సత్తుపల్లిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్తో కలసి ఎంపీ నామ నాగేశ్వరరావు, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొననున్నారు. ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి లలో బహిరంగ సభలలో ప్రశాంగిస్తారు.

Related posts

చంద్రబాబునాయుడి మళ్లీ యూ టర్న్

Satyam NEWS

శ్రీలంక బాటలో: దివాలా అంచున పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ

Satyam NEWS

అధికార పార్టీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా

Satyam NEWS

Leave a Comment