వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా 5వ తేదీన ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ రానున్నారు. ఆయన రాక కోసం ఖమ్మం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
previous post