బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులుగా నియమితులైన ఎండీ ఖాజపాషాను ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు సన్మానించారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గండ్రకోట సుధీర్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖాజపాషా ఇంకా ఎంతో ఉన్నతమైన పదవులు పొందాలి అని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ జాటోత్ లాల్ నాయక్ మాజి ములుగు పట్టణ అధ్యక్షులు మెర్గు సంతోష్ గుండాల నర్సయ్య కుమ్మరి చంద్రబాబు కాళ్ల రామకృష్ణ నారా ప్రశాంత్ హరీష్ అక్రమ్ పుర్రె స్వరూప దుండగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు
previous post