38.7 C
Hyderabad
May 7, 2024 18: 09 PM
Slider వరంగల్

ఖాజపాషాను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

#brs

బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులుగా నియమితులైన ఎండీ ఖాజపాషాను ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు సన్మానించారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గండ్రకోట సుధీర్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖాజపాషా ఇంకా ఎంతో ఉన్నతమైన పదవులు పొందాలి అని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ జాటోత్ లాల్ నాయక్ మాజి ములుగు పట్టణ అధ్యక్షులు మెర్గు సంతోష్ గుండాల నర్సయ్య కుమ్మరి చంద్రబాబు కాళ్ల రామకృష్ణ నారా ప్రశాంత్ హరీష్ అక్రమ్ పుర్రె స్వరూప దుండగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

Related posts

‘ఆకాశ‌వాణి’ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల

Satyam NEWS

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కార్పోరేటర్ దొడ్ల

Satyam NEWS

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment