37.2 C
Hyderabad
April 26, 2024 21: 31 PM
Slider క్రీడలు

జాతీయ క్రీడల విజేతలకు ములుగు కలెక్టర్ సత్కారం

#sports

ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్స్ లో విజేతలను ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య నేడు సన్మానించారు. 2022-23 సంవత్సరానికి గత ఆగస్టులో నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్స్ లో ములుగు జిల్లా నుంచి ఇద్దరు పాల్గొన్నారు. మంగపేట జెడ్ పి హెచ్ ఎస్  నుంచి శ్రీరాములు, సతీష్ కుమార్, (EE)(TW) సీనియర్ అసిస్టెంట్ కే. లక్ష్మీనారాయణ ఈ క్రీడల్లో పాల్గొన్నారు. శ్రీరాములు, సతీష్ కుమార్, కే. లక్ష్మీనారాయణ కబడ్డీలో నేషనల్ కి ఎంపికయ్యారు. వీరిని జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కరించి అభినందించడం జరిగినది. ఈ కార్యక్రమానికి DYSO పివిఆర్ చారి, లావణ్య, కోచ్ కుమారస్వామి హాజరైనారు.

Related posts

హ్యూమన్ రైట్స్ ముసుగులో దందా

Murali Krishna

శబరిమలలో భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం

Satyam NEWS

ఆస్తి కోసం  క‌న్న‌వారు చేసిన కిరాత‌కం…!

Satyam NEWS

Leave a Comment