42.2 C
Hyderabad
May 3, 2024 17: 24 PM
Slider ఖమ్మం

గెట్ రెడీ: లకారం పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ

lakaram

వచ్చే నెల 1వ తేదీన రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్న ఖమ్మం లకారం మినీ ట్యాంక్ బండ్ పనులను నేడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం లకారం మినీ ట్యాంక్ బండ్ పనులను రూ. 1.50 కోట్లతో చేపడుతున్న విషయం తెలిసిందే. లకారం మినీ ట్యాంక్ బండ్ పనులను మంత్రి పరిశీలించినప్పుడు ఆయన వెంట మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు ఉన్నారు.

Related posts

కార్మికుల ఆత్మహత్యల విషయంలో ఏం చేయలేం

Satyam NEWS

న్యూ డ్రింక్: పంజాబు ఆగ్రో నుంచి పంజాబ్ కినౌ జ్యూస్

Satyam NEWS

పార్లమెంటులో హోరెత్తిన మణిపూర్ మంటలు

Bhavani

Leave a Comment