37.7 C
Hyderabad
May 4, 2024 13: 23 PM
Slider ముఖ్యంశాలు

చంద్రముఖి పార్ట్ 2: ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడిన లక్ష్మీ పార్వతి

#laxmiparvathi

లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని ఆమె వెల్లడించారు. 26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నానని. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జీవిత, రాజశేఖర్‌ తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారన్నారు. ఎన్టీఆర్ ఆత్మ 16ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి తనతో అనేక విషయాలు పంచుకుందని లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తాను మళ్లీ జన్మిస్తానని… అందరి ముఖ్యమంత్రుల మనస్సులో తాను ఉంటానని.. ప్రజలకు మంచి చేయాలని తాను ప్రబోధం చేస్తుంటానని ఆయన ఆత్మ తనతో చెప్పిందన్నారు.

Related posts

2679 కోట్లతో హైదరాబాద్ నగరంలో నలువైపులా సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు

Satyam NEWS

ములుగు గట్టమ్మ తల్లికి ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక పూజలు

Satyam NEWS

ఏపీలో మరింత మండనున్న ఎండలు

Satyam NEWS

Leave a Comment